5D (5th Dimention) స్థితి లోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది ?…
5వ డైమెన్షన్లో ఆధ్యాత్మిక పయనం, ఉన్నత చైతన్యం, ఆరోహణ ప్రాసెస్,
ప్రతి హిందువు చదువాల్సిన హిందు మత దర్మ గ్రంథాలు.
హిందువులుగా జన్మించిన మనం హిందు మతంలో కొన్ని అతిముఖ్యమైన గ్రంథాలైనా చదవాలి. హిందుమత గ్రంథాల్లో దేదిప్యమాన ప్రకాశంతో వెలుగొందే గ్రంథరాజం ‘‘వశిష్ట గీత’’ . రామాయాణ కాలంలోవాల్మికి రచించిన ఈ గ్రంథం శ్రీరాముడు వైరాగ్య స్థితిలో ఉండగా శ్రీ వశిస్ట మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన సమస్త బోధనల సారాంశమే ‘‘వశిష్ట గీత’’. శ్రీరాముడు దేశంలోని తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగివచ్చి, వైరాగ్యుడై ఉండగా విశ్వామిత్ర మహర్షి , దశరధ మహరాజు ఇతర సభికులందరి ముందు చేసిన ఉపదేశాలే ‘‘ […]
2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి: డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ లకు. \”Why Nations Fail: The Origins of Power, Prosperity, and Poverty\” పుస్తకం మరియు సిటీ ఆఫ్ నోగేల్స్,మెక్సికో నోగెల్స్ సిటీల అధ్యయనం
ఆర్థిక శాస్త్రంలో 2024 సంవత్సరంకు గాను ఈ ఏడాది ముగ్గురు ప్రొఫెసర్లకు నోబెల్ బహుమతి లభించింది. వీరిలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, అలాగే షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ ఏ. రాబిన్సన్ ఉన్నారు. వీరు చట్టపాలన లోపభూయిష్టంగా ఉన్న సమాజాలు, ప్రజలను దోచుకునే విధానాలు ఉన్న దేశాలు ఎందుకు అభివృద్ధి చెందలేవో పై పరిశోధన చేసినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ […]
2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి: డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ లకు. \”Why Nations Fail: The Origins of Power, Prosperity, and Poverty\” పుస్తకం మరియు సిటీ ఆఫ్ నోగేల్స్,మెక్సికో నోగెల్స్ సిటీల అధ్యయనం
ఆర్థిక శాస్త్రంలో 2024 సంవత్సరంకు గాను ఈ ఏడాది ముగ్గురు ప్రొఫెసర్లకు నోబెల్ బహుమతి లభించింది. వీరిలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, అలాగే షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ ఏ. రాబిన్సన్ ఉన్నారు. వీరు చట్టపాలన లోపభూయిష్టంగా ఉన్న సమాజాలు, ప్రజలను దోచుకునే విధానాలు ఉన్న దేశాలు ఎందుకు అభివృద్ధి చెందలేవో పై పరిశోధన చేసినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ […]